Lates News

మెరకముడిదాం మండలం రైతు భరోసా కేంద్రం లో మోసం

మనమే మీడియా,విజయనగరం జిల్లా, మెరకముడిదాం మండలం;
    చెల్లాపురం మరియూ గర్భం రైతు భరోసా కేంద్రం లో మోసం లాభో ధభోమంటున్న రైతులు ఈ రెండు ఆర్బీకే పరిదిలో AO లు మిల్లర్లు తో కుమ్మక్కు అయ్యి రైతులు e-crops ఆపి రైతుల ఖాతా నంబర్లుకు వేరే రైతు ఆధార్ నంబర్ లు లింక్ చేసి రైస్ మిల్లర్స్ కు ట్రక్ షీట్లు కొట్టడం జరుగుతుంది విజయనగరం జిల్లా జెసి గారు రైతుల కు న్యాయం చేస్తారని కోరుతున్నాం

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *