themetaminds2283@gmail.com

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తెదేపా యువనేత కిమిడి రామ మల్లిక్ నాయుడు.

మనమే మీడియా,చీపురుపల్లి: *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత కిమిడి రామ మల్లిక్ నాయుడు రైతన్నలకు అండగా నిలిచేందుకు ఒక ముఖ్యమైన అడుగు వేశారు.*చీపురుపల్లి మండలం, పెదనడిపల్లి…

భారత రాజ్యాంగం పై అవగాహన కలిగి ఉండాలి

మనమే మీడియా,బలిజిపేట: బలిజిపేట ఎంఈఓ 1 సామల సింహాచలం విద్యార్థులందరూ భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని బలిజిపేట ఎంఈఓ 1 సామల సింహాచలం అన్నారు.…

చినబంటుపల్లి ప్రాథమిక పాఠశాల నందు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

మనమే మీడియా, మేరకముడిదం:ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం మరియు సాంఘిక శాస్త్ర దినోత్సవం సందర్భంగా ఎంపియుపి స్కూల్ చిన్న బంటుపల్లి నందు ప్రధానోపాధ్యాయులు మరియు సాంఘిక శాస్త్ర…

రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా చీపురుపల్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళి

మనమే మీడియా,చీపురుపల్లి :రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా చీపురుపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా పూలమాలలు వేసి స్మరించుకున్నారు ఈ కార్యక్రమం లో వైస్సార్ పార్టీ నాయకులు సర్పంచ్…

రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

మనమే మీడియా:మెరకముడిదాం మండలం,గర్భం గ్రామం, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు గారు సూచనలతో రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్…

డీసీసీబీ చైర్మన్ శ్రీ కిమిడి నాగార్జున గారు

మనమే మీడియా:విజయనగరం తేదీ : 25-11-2025 వైసిపి నాయకులు భోగాపురం విమానాశ్రయం విషయంలో చేస్తున్న అసత్య, అసంబద్ధ ఆరోపణలను ఖండిస్తూ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్…

గత వైసిపి పాలనలో గరివిడి లో కళ్ళ హాస్పిటల్ ను సైతం ఆక్రమించుకొని పునాదులు వేసిన వైనం, తక్షణమే వాటిని తొలగించాలని స్థానిక ఎమ్మార్వో గారికి వినతిపత్రం అందించిన స్థానిక జనసేన పార్టీ ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు

మనమే మీడియా:గరివిడి మండలం,చీపురుపల్లి నియోజకవర్గం *గత వైసిపి పాలనలో గరివిడిలో కళ్ళ హాస్పిటల్ ను సైతం ఆక్రమించుకొని పునాదులు వేసిన వైనం, తక్షణమే వాటిని తొలగించాలని స్థానిక…

“అన్నదాత” కు అండగా తెలుగుదేశం. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం . పంచ సూత్రాల అమలుతో రైతు అభివృద్ధి సాధ్యం.

మనమే మీడియా తేది: 25-11-2025. పాలవలస, గుర్ల మండల కేంద్రం. “అన్నదాత” కు అండగా తెలుగుదేశం. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం . పంచ సూత్రాల అమలుతో…

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు రాజ్యాంగం పై అవగాహన సదస్సు

మనమే మీడియా:విజయనగరం: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు గురజాడ విద్యాలయం లో మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవధికార సంస్థ సెక్రెటరీ, సివిల్ జడ్జి Dr A.…

రామకృష్ణ నగర్ లో కాలువలు, రోడ్లు, వేయాలి 33వ సచివాలయం ధర్నా లో సిపిఎం నగరకార్యదర్శి రెడ్డి శంకర రావు డిమాండ్

మనమే మీడియా:విజయనగరం విజయనగరం 29 వ వార్డు పరిధిలో రామకృష్ణ నగర్ లో సుమారు 135 మంది నివాసం ఉన్నారు. విరికి రోడ్లు, కాలువలు లేక చాలా…