మనమే మీడియా (చీపురుపల్లి): గ్రామాల్లో యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని చీపురుపల్లి ఎస్ఐ దామోదరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం…
మనమే మీడియా(గరివిడి): ప్రజలు చైతన్యవంతులుగా ఉన్నప్పుడే నేర రహిత సమాజం సాధ్యమవుతుందని గరివిడి ఎస్ఐ లోకేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం గరివిడి మండలం, కోడూరు గ్రామంలో శాంతిభద్రతలు,…
గరివిడి (మనమే మీడియా) *కొండ శంబాం గ్రామం లో ఘనంగా స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు* గరివిడి మండలం కొండశంభాం గ్రామం లో ఇన్సైట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు,జనసేన…
శృంగవరపుకోట(మనమే మీడియా),జనవరి 12: విగ్రహాలతో రాజకీయాలు ప్రజాస్వామ్యానికి పంగనామాలు ఇప్పటికే దేశంలో నాటి సర్దార్ వల్లభాయి పటేల్ మొదలు బాబాసాహెబ్ అంబేద్కర్, నేటి నందమూరి తారక రామారావు…
గరివిడి (మనమే మీడియా):పండుగ వేళ మండల ప్రజలు సుఖసంతోషాలతో గడపాలని, అదే సమయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని గరివిడి…
చీపురుపల్లి(మనమే మీడియా): చీపురుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా, పూర్తయిన పనులపై తమ స్టిక్కర్లు వేసుకోవాలని చూడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ఎన్డీయే కూటమి నాయకులు…