Lates News

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్

మనమే మీడియా: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రకటించిన తేదీ(మార్చి 26) కంటే వారం ముందే రిలీజయ్యే అవకాశముంది. ఈ నెల 19న విడుదల…

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది

మనమే మీడియా ( ఆమరావతి ): . అందుకు సంబంధించిన కీలక ఆదేశాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మార్చి 9వ తేదీ నాటికి అన్ని గ్రామ…

గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మెట్టపల్లిలో ఎస్ఐ దామోదరరావు అవగాహన సదస్సు,

మనమే మీడియా (చీపురుపల్లి): గ్రామాల్లో యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని చీపురుపల్లి ఎస్ఐ దామోదరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం…

నేరాల రహిత సమాజమే లక్ష్యం: కోడూరులో ఎస్ ఐ లోకేశ్వరరావు అవగాహన సదస్సు,

మనమే మీడియా(గరివిడి): ప్రజలు చైతన్యవంతులుగా ఉన్నప్పుడే నేర రహిత సమాజం సాధ్యమవుతుందని గరివిడి ఎస్ఐ లోకేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం గరివిడి మండలం, కోడూరు గ్రామంలో శాంతిభద్రతలు,…

ప్రజలకు పండగ ఆనందం లేదు కూటమి ప్రభుత్వంపై ధ్వజం ఎత్తిన జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు.

మనమే మీడియా చీపురుపల్లి అసెంబ్లీ,19 Jan 2026. రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రజలు ఆనందంగా లేరు అని ఎంతో మంది భర్తలు చనిపోయి 18 నెలలుగా…

కొండశంబాం గ్రామం లో ఘనంగా స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు*

గరివిడి (మనమే మీడియా) *కొండ శంబాం గ్రామం లో ఘనంగా స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు* గరివిడి మండలం కొండశంభాం గ్రామం లో ఇన్సైట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు,జనసేన…

విగ్రహాలతో రాజకీయాలు _ ప్రజాస్వామ్యానికి పంగనామాలు

శృంగవరపుకోట(మనమే మీడియా),జనవరి 12: విగ్రహాలతో రాజకీయాలు ప్రజాస్వామ్యానికి పంగనామాలు ఇప్పటికే దేశంలో నాటి సర్దార్ వల్లభాయి పటేల్ మొదలు బాబాసాహెబ్ అంబేద్కర్, నేటి నందమూరి తారక రామారావు…

సంక్రాంతి వేళ అప్రమత్తంగా ఉండండి: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు – గరివిడి ఎస్సై లోకేశ్వర్ రావు హెచ్చరిక,

గరివిడి (మనమే మీడియా):పండుగ వేళ మండల ప్రజలు సుఖసంతోషాలతో గడపాలని, అదే సమయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని గరివిడి…

వైసీపీ నేతలవి దొంగచాటు,కొబ్బరి కాయలు కొట్టడం, బ్రిడ్జ్ పై,ప్రెస్ మీట్ లు, ప్రారంభోత్సవాలు – అభివృద్ధి క్రెడిట్ కొట్టేయాలని చూడటం సిగ్గుచేటు: ఎన్డీయే కూటమి నాయకుల ధ్వజం

చీపురుపల్లి(మనమే మీడియా): చీపురుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా, పూర్తయిన పనులపై తమ స్టిక్కర్లు వేసుకోవాలని చూడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ఎన్డీయే కూటమి నాయకులు…
Load More